నాలుగో విడత హరితహారంలో భాగంగా

     Written by : smtv Desk | Wed, Aug 01, 2018, 01:11 PM

నాలుగో విడత హరితహారంలో భాగంగా

గజ్వేల్, ఆగస్టు 01: నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. పర్యటనలో మొత్తం ఐదు చోట్ల సీఎం మొక్కలు నాటనున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 75 వేల కొబ్బరి, జామ, దానిమ్మ, అల్లనేరేడు మొక్కలు, 16 వేల పూల మొక్కలు, 10 వేల అటవీ జాతులకు చెందిన మొక్కలతోపాటు చింత, మామిడి, కరివేపాకు, మునగ మొక్కలను సిద్ధంగా ఉంచారు. గజ్వేల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్‌లో...





Untitled Document
Advertisements