ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్లక్ష్య ధోరణి

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 01:11 PM

ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్లక్ష్య ధోరణి

కర్నూలు జిల్లాలోని సి. బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయిలోని ఓ కారు చిన్న పిల్లాడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు.





Untitled Document
Advertisements