ఊపు మీదున్న జనసేన

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 07:08 PM

ఊపు మీదున్న జనసేన

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇప్పుడిప్పుడే ప్రజల్లో మంచి ఆదరణ కనపరుస్తుంది. పవన్ చేపట్టిన ప్రజా పోరాట యాత్ర తో జనాల్లోకి ఈ పార్టీ మరింతగా వెళ్ళింది. అంత కాక సీనియర్ రాజకీయ నాయకులు ఎక్కువగా పార్టీ లోకి వస్తుండడం తో అందరిలో ఈ పార్టీ ఫై నమ్మకం పెరిగింది. ఇక తాజా సమాచారం ఏంటంటే , 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలోకి చేరేందుకు సిద్ధంగా వున్నారని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ వి.పార్థసారథి తెలిపారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనేక మంది ముఖ్యులు జనసేనలో చేరబోతున్నారని తెలిపారు. రాష్ట్ర మేనిఫెస్టోతోపాటు 175 నియోజకవర్గాలకు మైక్రో మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన చెప్పారు





Untitled Document
Advertisements