దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 333 పాయింట్లు నష్టపోయి 38313 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 11582 వద్ద ముగిసింది.