సైదాబాద్: సైదాబాద్ లో జరిగిన ఓ బేకరీ ప్రారంభోత్సవానికి హాజరయిన శ్రీ రెడ్డి 'మీరు రాజకీయాలలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నది నిజమేనా' అన్న ప్రశ్నకు బదులుగా ...తనను ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తునాయని కానీ తనకి మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదని సోషల్ మీడియా లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు, పవన్ కల్యాణ ప్రస్తావన రాగా రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘోర పరాభవం చెందుతాడని, కేవలం మూడు నాలుగు సీట్లకే పరిమితం కావచ్చునని వ్యాక్యానించారు.