'మిస్టర్ మజ్ను' విడుదల తేదీ ఖరారు

     Written by : smtv Desk | Tue, Sep 18, 2018, 12:51 PM

'మిస్టర్ మజ్ను' విడుదల తేదీ ఖరారు

హైదరాబాద్: అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కథానాయకుడుగా రాబోతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను', అఖిల్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది వెంకీ అట్లూరి దర్శకత్వం లో రానున్న ఈ సినిమా అఖిల్ కి ఎంతో ముఖ్యం కానుంది, అఖిల్ మొదటి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోవడం తో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపేందుకు చిత్ర బృందం శ్రమిస్తున్నారు తాజాగా ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది, ముందుగా డిసెంబర్ నెలలో సినిమా విడుదల అనుకున్నా ఆ సమయం లో వేరే చిత్రాల విడుదల ఉండడం తో జనవరి 26 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే రేపు సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది





Untitled Document
Advertisements