తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

     Written by : smtv Desk | Thu, Sep 20, 2018, 12:39 PM

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణా కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లను కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించబడ్డారు.

కమిటీలు... వాటి సభ్యుల వివరాలు:

సమన్వయ కమిటీ: (మొత్తం సభ్యుల సంఖ్య 53 మంది)

చైర్మన్‌: రామచంద్ర కుంతియా

కన్వీనరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల ప్రచార కమిటీ: (మొత్తం సభ్యుల సంఖ్య: 41 మంది)

చైర్మన్లు:మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి.

స్టార్ కాంపెయినర్: విజయశాంతి

పార్టీ పబ్లిసిటీ కమిటీ:

ఛైర్మన్: కోమటిరెడ్డి వెంకట రెడ్డి

మేనిఫెస్టో కమిటీ:

ఛైర్మన్: దామోదర రాజనర్సింహ

కో-ఛైర్మన్: డి‌కె అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి

కన్వీనరు: దాసోజు శ్రవణ్

ఎన్నికల వ్యూహాలు, ప్లానింగ్ కమిటీ:

ఛైర్మన్: వి.హనుమంత రావు

సభ్యులు: జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి

ఎన్నికల కమిటీ సమన్వయ కమిటీ:

ఛైర్మన్: మర్రి శశిధర్ రెడ్డి

పిసిసి క్రమశిక్షణా సంఘం:

ఛైర్మన్: కోదండరెడ్డి

కోర్ కమిటీ సభ్యులు:

రామచంద్ర కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, వి.హనుమంత రావు, రాజా నర్సింహా, సంపత్‌కుమార్‌, చిన్నా రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, బోస్ రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సలీం అహ్మద్.





Untitled Document
Advertisements