కొమురం భీం జిల్లా లో రోడ్డు ప్రమాదం

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 03:19 PM

 కొమురం భీం జిల్లా లో  రోడ్డు ప్రమాదం

వ్యాను ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘ‌ట‌న కొమురం భీం జిల్లా జైనూర్ మండ‌ల కేంద్రంలో చోటుచేసుకుంది. ఐచ‌ర్ వ్యాను ఢీకొనడంతో బాలుడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .





Untitled Document
Advertisements