టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 01:44 PM

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా

సిడ్నీ, నవంబర్ 23: ఆస్ట్రేలియాతో రెండో టీ20కి టీం ఇండియా సిద్దమైంది .టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈ సందర్బంగా విరాట్‌ మాట్లాడుతూ..బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలో దిగుతున్నట్లు విరాట్‌ వివరించాడు. ఆస్ట్రేలియా జట్టులోకి మాత్రం బిల్లీ స్టాన్‌లేక్‌ స్థానంలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ వచ్చాడు. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమిష్టిగా రాణించి కంగారూలను ఖంగు తినిపించాలని భారత్‌ భావిస్తుంది.





Untitled Document
Advertisements