భారత్ విజయం- సిరీస్ సమం

     Written by : smtv Desk | Sun, Nov 25, 2018, 05:18 PM

 భారత్ విజయం- సిరీస్ సమం

సిడ్నీ , నవంబర్ 25: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది . టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్ లలో 164 పరుగులు చేసారు . ఆ తర్వాత బాటింగ్ కు దిగిన టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ , ధావన్ శుభారాన్ని అందించారు . ఈ క్రమంలో ఓపెనర్లు వెంటవెంటనే వికెట్స్ కోల్పోడంతో భారత్ కష్టాలలో పడింది . తర్వాత కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ ని చక్క దిద్దే ప్రయత్నం చేసాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ ద్వారా భారీ విజయాన్ని అందించాడు కోహ్లీ. కెప్టెన్ కోహ్లీ 41 బంతుల్లో 61 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.





Untitled Document
Advertisements