బోర్డు తిప్పేసిన మరో ఎం.ఎన్.సి కంపెనీ

     Written by : smtv Desk | Tue, Jan 08, 2019, 06:42 PM

బోర్డు తిప్పేసిన మరో ఎం.ఎన్.సి కంపెనీ

హైదరాబాద్, జనవరి 8: నగరంలో మరో మల్టీలెవల్ మోసం బయటికొచ్చింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. తక్కువ పెట్టుబడితో పాటు ఖాళీ సమయాల్లో పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి జనం దగ్గర లక్షల్లో వసూలు చేసి మొత్తం రూ. 3 వేల కోట్లతో బోర్డు తిప్పేశారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులున్నారు.






Untitled Document
Advertisements