వాషింగ్టన్, ఫిబ్రవరి 09 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ ఇద్దరు కూడా వియత్నాంలో సమావేశం అవుతారని ఇటివల జరగిన స్టేట్ ఆఫ్ ది యూనియన్లో ట్రంప్ వెల్లడించిన విషయం విదితమే . అయితే ఇపుడు కిమ్ హనోయ్ లో సమావేశం కావలని కోరగా దానికి ట్రంప్ ఓకే చేశారని శుక్రవారం అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో వెల్లడించారు.