ఇరాన్ లో సూసైడ్ బాంబ్ తో దాడికి దిగిన ఉగ్రవాదులు...27 మంది సైనికుల దుర్మరణం

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 03:13 PM

ఇరాన్ లో సూసైడ్ బాంబ్ తో దాడికి దిగిన ఉగ్రవాదులు...27 మంది సైనికుల దుర్మరణం

ఇరాన్‌, ఫిబ్రవరి 14: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మరో సారి ఉగ్రావాదులు రెచ్చిపోయారు. టెహ్రాన్‌లో ఆత్మహుతి దాడికి పాల్పడి 27 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుడు పదార్థాలతో నిండిన కారును టెర్రరిస్టులు పేల్చేశారు.

ఈ ఘటనలో బస్సులో ఉన్న 27 మంది దుర్మరణం పాలవ్వగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40 ఏళ్ల ఇస్లామిక్ విజయోత్సవాలకు ప్రతీకగా ఉగ్రవాదులు ఈ దాడిని నిర్వహించాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ దాడికి బాధ్యత వహిస్తూ జైషే అల్ ఆదిల్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.





Untitled Document
Advertisements