ముంభై, ఫిబ్రవరి 15: నేడు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఇక ప్రారంభంలో సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా నష్టపోగా..నిఫ్టీ 10,750 పాయింట్లకు దిగువన ట్రేడవుతుంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 71.23 వద్ద ట్రేడవుతుంది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 115 పాయింట్లు నష్టపోయి 35,760 వద్ద…నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 10,706 వద్ద కొనసాగుతున్నాయి.