తెలంగాణ: వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించిన హరీష్ రావు....

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:18 PM

తెలంగాణ: వీర మరణం పొందిన జవాన్లకు నివాళులర్పించిన హరీష్ రావు....

సిద్ధిపేట, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేస్తూ వీర మరణం పొందిన జవాన్లకు ఈ రోజు సాయంత్రం నివాళులర్పించారు. ఎ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ దాడిలో దాదాపు 49 మంది సైనికులు మృతి చెందగా ఇంకొంత మంది గాయాలపాలయ్యారు. కాగా ఈ దాడికి ప్రధాన పాత్ర పోషించింది తామేనని పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించింది. అంతేకాక ఈ దాడిని ప్రపంచ దేశాలు అన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.





Untitled Document
Advertisements