మహర్షి టీజర్ విడుదలకు రంగం సిద్ధం

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 03:55 PM

 మహర్షి టీజర్ విడుదలకు రంగం సిద్ధం

మహేశ్ కథానాయకుడిగా ‘మహర్షి’ సినిమా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ‘ఉగాది’ కానుకగా ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ విడుద‌ల చేయాల‌నే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి , దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. . మే 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.





Untitled Document
Advertisements