123 మంది అభ్యర్థులతో తొలి జాబితా

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 06:36 PM

123 మంది అభ్యర్థులతో తొలి జాబితా

అమరావతి, మార్చ్ 17: ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది . 123 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. విజయవాడ (సెంట్రల్)- సత్యమూర్తి, విజయవాడ (వెస్ట్)- పీయూష్ దేశాయ్, గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత, విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, పి.గన్నవరం- మానేపల్లి అయ్యాజీవేమ, కురుపాం- నిమ్మక జయరాజ్, రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు, బద్వేల్- పి.జయరాములు, ఆలూరు- కోట్ల హరిచక్రపాణిరెడ్డితో పాటు మిగిలిన స్థానాలకు ఆయా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.





Untitled Document
Advertisements