మార్చ్ 18: గత వారం రోజుల నుండి రూపాయి విలువ పెరుగుతూ పోతుంది. గత ఏడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఉదయం రూ.69 మార్కు వరకు దిగువకు చేరుకుంది. సోమవారం ఉదయం రూ.68.91 వద్ద ట్రేడింగ్ తో ప్రారంభమై.. ఉదయం 11.50 గంటలకు 68.59కు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 58.56 వద్ద ట్రేడవుతోంది. ఏడు నెలల్లో ఇంత వరకు తక్కువగా అవ్వడానికి కారణం దిగుమతులు తగ్గుముఖంతో వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడంమే.