ఎంపీగా పోటీకి సిద్దమయిన పాల్

     Written by : smtv Desk | Mon, Mar 18, 2019, 08:35 PM

ఎంపీగా పోటీకి సిద్దమయిన పాల్

పశ్చిమగోదావరి, మార్చ్ 16: రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ఎంపిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తణుకులో పాస్టర్ల సదస్సులో పాల్గొన్ని మాట్లాడారు. ఏపిలో 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements