పోర్చుగల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 11:47 AM

పోర్చుగల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

పోర్చుగల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడైరాలో పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సుబోల్తా పడి 29 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులంతా జర్మనీ దేశానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారంటున్న అధికారులు.. మృతుల మరింత సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉందంటున్నారు.





Untitled Document
Advertisements