రేపు ఉదయం పదకొండో గంట కొట్టగానే...ఫలితాల సందడి

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:50 PM

రేపు ఉదయం పదకొండో గంట కొట్టగానే...ఫలితాల సందడి

మరికొద్ది గంటల్లో రాజకీయ నేతల్లో ఎవరు అదృష్టవంతులో, ఎవరు దురదృష్టవంతులో తేలిపోనుంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. పదకొండో గంట కొట్టేసరికల్లా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వెల్లడికానుంది. యూపీ విషయానికొస్తే ముందుగా రూఝాన్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వెల్లడికానుంది. మరో గంటకు గోరఖ్‌పూర్ సదర్. బాంస్‌గావ్ లోక్ సభ ఫలితాలు వెలువడనున్నాయి. ఈవీఎంల కన్నా ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 23న గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం ప్రాంగంణంలోని బ్యాడ్మింటన్ హాలులో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.





Untitled Document
Advertisements