లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఇనీషియల్ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే బీజేపీ అంకెల్లో దూకుడు చూపించింది.
మొదటి పది నిమిషాల్లోనే ఎన్డీయే 20 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కూటమి 5 , ఇతరులు మరో చోట లీడ్ లో ఉన్నారు.