బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: మోదీ తల్లి

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 03:48 PM

బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: మోదీ తల్లి

సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అధిక్యంతో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మోడి తల్లి హీరాబెన్‌ నివాసం ఎదుట భారీ సంఖ్యలో బిజెపి శ్రేణులు, అభిమానులు చేరారు. వీరిని పలకరించేందుకు హీరాబెన్‌ ఇంటి నుంచి బయటికి వచ్చారు. అందరికీ అభివాదం చేసి, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. మోడి మరోసారి వారణాసి నుంచి పోటీ చేశారు. అక్కడ బిజెపి ఆధిక్యంలో దూసుకుపోతోంది.





Untitled Document
Advertisements