లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్సే ఆదుకోవాలి!

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 03:28 PM

లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్సే ఆదుకోవాలి!

ప్రపంచకప్ ముందు శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీంఇండియా పరాజయపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..ఇంగ్లాండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకపోతే, ఆ సమయంలో లోయర్‌ ఆర్డర్‌ ఆదుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. అందకు వారు ఎప్పుడూ సిద్దంగా ఉండాలని సూచించారు. వార్మప్‌ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డారు. ఇది జట్టుకు లాభించే అంశమేనని కోహ్లి అన్నారు.





Untitled Document
Advertisements