శుక్రవారం ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీసులు యోగాసనాలు చేశారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సావాన్ని పురస్కరించుకొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు సముద్రతలానికి 18 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లడక్ క్యాంపులో జవానులు ఈ యోగా సాధన చేశారు.