మహేంద్ర సింగ్ ధోని అంటే ఎంత ఫాలోయింగ్ ఉంటాదో చెప్పాలాల్సిన అవసరం లేదు . ఇప్పటికి తన 37 ఏటలో 50 అవేరేజ్ తో దూసుక పోతున్నాడు . అయితే మొన్న న్యూజిలాండ్- ఇండియా మ్యాచ్ ఆడాల్సి ఉండే కానీ అనుకోకుండా వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ రద్దై చెరొక పాయింట్ వచ్చాయి . అయితే స్టేడియం లో ఉన్న ఫాన్స్ ఒక్కసారిగా ధోని ధోని అని అరవడం స్టార్ట్ చేసారు .. ఇది గమనించిన టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి ధోని జెర్సీ తెచ్చి చూపించాడు . ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో తెగ హుల్ చల్ చేస్తుంది . కాగా ప్రపంచ కప్ లో టీం ఇండియా రేపు పాకిస్తాన్ తో అసలు సిసలైన మ్యాచ్ ఆడబోతుంది ..