వరల్డ్ కప్లో భాగంగా ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ను మంచు లక్ష్మీ, బాలీవుడ్ నటుడు రణ్ వీర్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ వీక్షించారు. పాక్తో మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులు టివిలకు అతుక్కుపోయారు. మంచు లక్ష్మి జాతీయ జెండా పట్టుకొని మ్యాచ్లో సందడి చేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ 38 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.