ప్రపంచకప్ క్రికెట్ రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది.224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో ధాటిగా ఆడి ఇంగ్లండ్ విజయానికి బాటలు వేశారు. ఇంగ్లాండ్ ఫైనల్కు చేరడం ఇది నాలుగోసారి .. ఇక సండే రోజున న్యూజిలాండ్ తో అమితుమీ కి సిద్ధమైంది ఇంగ్లాండ్ ..