దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (జూలై18) నస్తాల్తూ ముగించుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాల్లో షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు తగ్గి, 38,897 పాయింట్లు వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 11,597 పాయింట్లు వద్ద ట్రేడింగ్ ముగించింది.