బుదవారం(ఆగస్ట్14)న దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు బుదవారం ఉదయం 9.41గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 106 పాయింట్లు లాభపడి 37,064 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ 33 పాయింట్లు ఎగబాకి 10,959 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.92 వద్ద కొనసాగుతోంది.