20000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 07:16 AM

బుధవారం నాడు వెస్టిండీస్‌ తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.అయితే నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 43వ సెంచరీ చేసాడు . 99 బంతుల్లో 114 రన్స్ చేసాడు . ప్రస్తుతం వన్డే లో విరాట్ కోహ్లీ సగటు 60.30.. ఈ నేపథ్యంలో కోహ్లీ ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు . 10 సంవత్సరాల వ్యవధిలో 20000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కాడు .. ఇది ఇలాగె కొనసాగయితే ఎవరికి అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ వెళ్లడం ఖాయం





Untitled Document
Advertisements