భారతీయులపై పాకిస్థానీయులు దాడి

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 05:43 PM

భారతీయులపై పాకిస్థానీయులు దాడి

లండన్: లండన్ లో భారతీయులపై పాకిస్థానీయులు దాడి చేశారు. లండన్ లోని ఇండియన్ ఎంబసీ దగ్గర జరిగిన దాడికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్న బారతీయులపై పాక్ కు చెందిన ఆందోళనకారులు కత్తితో దాడి చేసినట్టు లండన్ పోలీసులు వెల్లడించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ను పాకిస్థానీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.





Untitled Document
Advertisements