ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో... రోగులు తీవ్ర అవస్థలు

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 01:05 PM

తెలంగాణ ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడురోజుల నుంచి ఆరోగ్యశ్రీ ఆగిపోవడంతో రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో నిమ్మ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు రోగులుతో కిటకిటలాడుతున్నాయి.





Untitled Document
Advertisements