సైనా పోరు ముగిసింది!

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 05:06 PM

సైనా పోరు ముగిసింది!

భారత ఏస్ షెట్లర్ సైనా నెహ్వల్ ప్రపంచ చాంపియన్ షిప్ లో తన పోరు ప్రిక్వార్టర్ ఫైనల్ తోనే ముగిసింది. డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిచ్ ఫెల్ట్ చేతిలో పోరాడి పరాజయం పాలైంది. ఎనిమిదో సీడెడ్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ 12వ సీడెడ్ క్రీడాకారిణి అయిన బ్లిచ్ ఫెల్ట్ చేతిలో 21-15, 25-27, 12-21 తేడాతో ఓటమి పాలైంది.





Untitled Document
Advertisements