జోరువానలో.... కోడెల పార్థివదేహం తరలింపు!!

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 02:52 PM

జోరువానలో.... కోడెల పార్థివదేహం తరలింపు!!

విదేశీ పర్యటనలో ఉన్న కోడెల తనయుడు శివరామ్ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయన్ని ఓదార్చారు. అక్కడి నుంచి నరసరావుపేటకు శివరామ్ బయలుదేరారు. ఈ సందర్భంగా శివరామ్ ను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘మా కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను. కాగా, కోడెల పార్థివదేహం తరలింపు ప్రక్రియ వర్షం మధ్యే కొనసాగుతోంది. నందిగామలో జోరువానలోనూ కోడెల పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.





Untitled Document
Advertisements