బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలను చేపట్టనున్నాడు. బుధవారం ఇక్కడ జరిగే బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ కార్యక్రమం జరగనుంది.