మరో రికార్డు సొంతం చేసుకున్న కోహ్లీ

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 07:25 AM

వెస్టిండీస్ తో తిరువనంతపురంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రికార్డు నమోదుచేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 19 పరుగులు మాత్రమే చేసినా మొత్తం 2563 పరుగులతో నెంబర్ వన్ గా నిలిచాడు. కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.





Untitled Document
Advertisements