విభజన సమయంలో భారత్లో ఉండిపోయిన ముస్లింలే వీర దేశభక్తులు. పాకిస్థాన్కు వెళ్లే అవకాశం ఉన్నా.. వారు ఇటువైపే మొగ్గుచూపారు. దేశభక్తికి ఇది శిక్ష అని భావిస్తే.. ప్రజాస్వామ్యంలో వారంతా జనాభా లెక్కల్లోకి వస్తారే తప్ప వారి మేధస్సుకు విలువ లేనే లేదు! బలం ప్రాతిపదికగానే బిల్లు ఆమోద నిర్ణయం జరిగిపోతోంది. విపక్షం బలహీనంగా ఉంది. ప్రభుత్వం వారి మాటలను కూడా ఆలకించాలి అని తెలిపారు సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత - ఎంపీ ఆజంఖాన్.