పసిడి గెలుచుకున్న భారత రెజ్లర్ పునియా

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:12 AM

భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా.. రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో పసిడి పట్టు పట్టాడు. 65 కిలోల ఫైనల్లో భజరంగ్‌ 4-3తో జోర్డాన్‌ మైకేల్‌ ఆలివర్‌ (అమెరికా)పై గెలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. కాగా, వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప రతజ పతక విజేత దీపక్‌ పూనియా (86 కిలోలు) తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. జితేందర్‌ (74 కిలోలు)కు రెపిచేజ్‌ రౌండ్‌ ఆడే అవకాశం దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.





Untitled Document
Advertisements