ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి కనుకుతీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరి తర్వాత మాట్లాడుతుండగా సీఎం జగన్ కాసేపు తలవాల్చారు. ఓవైపు రాజధానులపై అసెంబ్లీలో కీలక చర్చ, బయట రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రం యావత్తూ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే రాజకీయాల్లో నాయకులు చేసే ప్రతి చర్యనూ ప్రత్యర్థులు ఓ కంట కనిపెట్టి ఉంటారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కునుకుపాటుపై ప్రత్యర్థులు సెటైర్ వేసేస్తున్నారు. అలాగే ఆ ఫొటోలు కూడా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. జగన్ కునుకుతీత ఫొటో మీడియాలో వచ్చిన వెంటనే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు నారా లోకేశ్ స్పందించారు.
ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి
mdash; Lokesh Nara (@naralokesh) January 20, 2020
అసెంబ్లీని ముట్టడిస్తుంటే... మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే... ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?#SaveAmaravati#MyCapitalAmaravati#APWithAmaravati pic.twitter.com/bMGVJ2sufI
Em ayyindhi @ysjagan Anna.??
mdash; Baddam Bhaskar (@NRI_Uganda) January 20, 2020
Nidra vadthundha .!! Babu nuvvu aapu saamy pic.twitter.com/ji3DoB53Ec