ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర శాసనసభ నిన్న ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చెప్పారు. మరోవైపు, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా మెజార్టీ ప్రజలు తప్పుపడుతున్నారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా అయిన ఇండియా టీవీ ఓ సర్వేను ట్విట్టర్ వేదికగా నిర్వహించింది.
Andhra Pradesh to have 3 capitals: 70 per cent people in India TV poll think it is not a good idea | via @IndiaTVNews#AndhraPradesh https://t.co/7D9d1gM2Fe
mdash; India TV (@indiatvnews) January 21, 2020