రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం..

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:19 PM

రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం..

న్యూఢిల్లీ, నవంబర్ 20 : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోవింద్ అక్కడ జరిపిన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నామని, అరుణాచల్‌ ప్రదేశ్‌గా పిలువబడే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ ధ్రువీకరించలేదని వ్యాఖ్యానించింది. అయితే ఇటీవల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే.





Untitled Document
Advertisements