ఏపి అసెంబ్లీ ప‌ని దినాలు పెంపు

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:22 PM

ఏపి అసెంబ్లీ ప‌ని దినాలు పెంపు

అమ‌రావ‌తి, నవంబర్ 20 : ఏపి అసెంబ్లీ స‌మావేశాల ప‌ని దినాల‌ను పెంచారు. ఈనెల 27, 28, 29 తేదీల‌లోనూ స‌మావేశాలు జ‌ర‌పాల‌ని.. ఈమేర‌కు బీఏసీ స‌మావేశంలో చర్చించి అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్రతిపక్షం సభకు రాకున్నా సమావేశాలను పొడిగించటం వెనుక వ్యూహం ఎవరికీ అర్ధం కావటం లేదు.





Untitled Document
Advertisements