నల్గొండ జిల్లాలో భారీ ప్రేలుడు...

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:59 PM

నల్గొండ జిల్లాలో భారీ ప్రేలుడు...

నల్గొండ, నవంబర్ 20: నల్గొండ జిల్లాలో ప్రేలుడు ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నార్కేట్ పల్లి, గోపాలయపల్లిలోని ఆనంద్ ఎక్స్ ప్లోసివ్స్ లో ప్రేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఒరిస్సాకు చెందిన లింగరాజు మృతి చెందినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ ప్లోసివ్స్ నిలువ ఉంచటమే ఈ ప్రమాదానికి కారణామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో, కంపెనీ పోలీసులతో బెరసారలతో దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements