మనసే పొంగేనే......నిన్నే వెతికేనె

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 12:18 PM

"మనసే పొంగేనే......నిన్నే వెతికేనె" అనే లిరిక్ తో ,'ముఖేష్ పిల్లి' యువతను ఆకట్టుకునే విధంగా అందమైన సాహిత్యం తో రాసిన పాటకు తనదైన సంగీతాన్ని జతచేసి వర్థమాన గాయని శివప్రియ గానం ద్వారా MVT ఎంటెర్టైన్మెంట్స్ వారు ఈ పాట విడుదల చేశారు.ఈ పాట యువత ఆలోచనలకి, ఆశలకి అద్దంపట్టేదిగా ఉండటం విశేషం.మనస్సుకి చేరువైయ్యేలా సున్నితమైన సంగీతంతో సుమనోహరంగా చిత్రించారు. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ పాట ద్వారా MVT ఎంటెర్టైన్మెంట్స్ వారికి రాజేష్ నాయుడు గారికి ఆశించిన విజయం రావాలని మరేంతోమంది ఉత్సాహవంతులైన యువతకి వీరు ప్రోత్సాహాన్ని అందించాలని ఆశిద్దాం.....





Untitled Document
Advertisements