రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలోకి పొగమంచు..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 06:25 PM

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలోకి పొగమంచు..

ఐపీఎల్ సీజన్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విమానయానం లో ఓ వింత అనుభవం ఎదురైంది. అయితే ఈసారి ఐపీఎల్ లో అంత దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫై మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడటానికి బయలుదేరి సమయంలో శనివారం విమానయాన సాగగా విమానం ల్యాండింగ్ సమయంలో కోల్కతాలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానంలోకి దట్టమైన పొగమంచు చేరింది దీనివల్ల భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లలో ఒకరు విమానాన్ని లాంచ్ చేయ్ ఆన్ చెయ్ అన్న దానికి పైలెట్ నవ్వుతూ ప్లాన్ చేస్తున్నాను కాసేపు ఓపిక పట్టు అని అన్నారు అయితే బయటకు కోల్కతాలోని వాతావరణ పరిస్థితుల గురించి ఎరుకనేమో మరి. అయితే విమానం మేఘాల మధ్య నుండి వేగంగా దూసుకుపోవడంతో ఆపద మంచి కాస్త విమానంలోకి చేరుకుందని అందరికీ తర్వాత అర్థమైంది. దీనికి సంబంధించిన వీడియో రాజస్థాన్ రాయల్స్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు మాత్రం విమాన ప్రయాణంలో మరియు వివిధ ఆటలతో సాఫీగా ప్రయాణాన్ని కొనసాగించారు.





Untitled Document
Advertisements