లాహోర్ స్పెషల్ కోర్టుకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 03:56 PM

లాహోర్ స్పెషల్ కోర్టుకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పై మనీలాండరింగ్ కేసులో ఆయన స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తాను ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రాంతంలో లో తాను ప్రభుత్వం నుండి ఎలాంటి జీతభత్యాలను తీసుకోలేదని కానీ తన పై నేడు మనీలాండరింగ్ ద్వారా వినిపించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే గతం నుండి ఈయన మనీలాండరింగ్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు ఈ తరుణంలో కోర్టుకు హాజరైన ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను కానీ ఏనాడు తనకు రావాల్సిన జీతభత్యాలను కూడా తీసుకోలేదని తెలియజేశారు అయితే తనపై ఈ మనీ లాండరింగ్ కేసు ఆరోగ్యం పట్ల తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలను పొందడం అటుంచితే ఎటువంటి హక్కులను కూడా ఎక్కువగా ఉపయోగించుకోలేకపోయానని ఆయన వాపోయారు. ఒకప్పుడు పంజాబ్ ప్రావిన్స్ చేస్తూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షాబాద్ షరీఫ్ ఫ్ మరియు అతని సోదరులు ఈ మనీలాండరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు.





Untitled Document
Advertisements