ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు.. ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు..

     Written by : smtv Desk | Thu, Jun 16, 2022, 05:26 PM

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు.. ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు..

ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా వృద్ది చెందుతుంది దీనిలో ముక్యంగా లాప్ టాప్ తోనే ఎన్నో పనులు చేస్తున్నారు .ఈ లాప్ టాప్ ఎన్ని సార్లు పని చెప్పిన విసుగు చెందకుండా నువ్వు అడిగే దానికి సమాదానం ఇస్తుంది బిజినెస్‌లో బాగా ఫేమ‌స్ అయిన బేసిక్ టాస్క్ ఈజీగా చేసుకోగ‌ల బడ్జెట్ ల్యాప్‌టాప్ ఇది. దీన్ని ఎక్కడికైనా తేసుకవెళ్ళా గలా పరిమాణంతో చిన్నగా ఉంటుంది
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. జూన్ 17న ఈ సేల్‌ ముగుస్తుంది. కస్టమర్లు ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్స్ సహా, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు.ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. జూన్ 17న ఈ సేల్‌ ముగుస్తుంది. కస్టమర్లు ల్యాప్‌టాప్‌లు కంప్యూటర్స్ సహా, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. జూన్ 17న ఈ సేల్‌ ముగుస్తుంది. కస్టమర్లు ల్యాప్‌టాప్‌లు , కంప్యూటర్స్ సహా, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పేరుతో స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. జూన్ 17న ఈ సేల్‌ ముగుస్తుంది. కస్టమర్లు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్స్ సహా, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లను పొందవచ్చు. లెనోవో, ఆసుస్‌, హెచ్‌పీ, షియోమి, ఏసర్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ల్యాప్‌టాప్ మోడల్‌లు తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఫిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఎంచుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ సీజన్‌ సేల్‌లో ఆసుస్‌ వివోబుక్‌ కే15 ఓఎల్‌ఈడీ ప్రారంభ ధర రూ.52,990గా ఉంది. ల్యాప్‌టాప్‌పై అదనపు ఆఫర్‌లలో యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ.1,250 పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.18,100లు ధర తగ్గుతుంది. ఈ ల్యాప్‌టాప్‌ 8GB RAMతో పాటు AMD Ryzen 5 CPUతో వస్తుంది. ఇందులో 256GB SSD, 1TB హార్డ్ డ్రైవ్‌ ఉంటాయి. Windows 11 హోమ్‌ ఓఎస్‌పై రన్‌ అవుతుంది. ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్‌-HD (1,920x1,080 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లే, 42Wh బ్యాటరీతో అందిస్తున్నారు. ఇప్పుడు దీని ధర రూ.52,990గా ఉంది. (MRP రూ.78,990)
Lenovo థింక్‌బుక్ 13s
లెనోవో థింక్‌బుక్‌ 13ఎస్‌ ధర 51 శాతం తగ్గింపుతో రూ.54,990గా ఉంది. 10 శాతం తగ్గింపును, ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.18,100 తగ్గింపును పొందవచ్చు. విండోస్‌ 10 హోమ్ ఓఎస్‌పై రన్‌ అవుతుంది. 11వ Gen Intel కోర్ i5 ప్రాసెసర్‌, 8GB DDR4 RAM, 512GB SSD, 13-అంగుళాల WQXGA (2,560x1,600 పిక్సెల్స్) IPS డిస్‌ప్లే, 65W ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రూ.54,990 (MRP రూ. 1,12,608) కి లభిస్తుంది.

ఈ ల్యాపీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.42,990కి అందుబాటులో ఉంది. కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్‌పై రూ.18,100 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ 11వ జనరేషన్‌ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌, 8GB RAM, 512GB SSD స్టోరేజ్‌, DC డిమ్మింగ్ సపోర్ట్‌తో 15.6-అంగుళాల ఫుల్‌-HD (1,920x1,080 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, 46Wh బ్యాటరీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. ఇప్పుడు దీన్ని రూ.42,990(MRP రూ.59,990)కు కొనుగోలు చేయవచ్చు.

వినియోగదారులు ఎంఎస్‌ఐ మోడ్రన్ 14 ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో రూ.43,990కు సొంతం చేసుకోవచ్చు. కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్‌పై రూ.18,100 తగ్గింపు అందుబాటులో ఉంది. ఎమ్‌ఎస్‌ఐ మోడ్రన్‌ 14 ల్యాప్‌టాప్ AMD Radeon గ్రాఫిక్స్, AMD రైజెన్ 5 ప్రాసెసర్‌, 8GB DDR4 RAM, 512GB SSD, 14-అంగుళాల ఫుల్‌-HD (1,920x1,080 పిక్సెల్స్) IPS డిస్‌ప్లే, 39Wh బ్యాటరీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. విండోస్‌ 10 హోమ్‌పై రన్ అవుతుంది. ప్రస్తుతం రూ.43,990 (MRP రూ.61,990)కు సొంతం చేసుకోవచ్చు.
లెనోవో ఐడియాప్యాడ్‌ స్లిమ్‌ 5ఐ ల్యాప్‌టాప్‌ను ధర.61,490కి సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ల్యాప్‌టాప్‌ను అదనంగా 10 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ 512GB SSD, 16GB DDR4 ర్యామ్‌, 11వ Gen Intel కోర్ i5 ప్రాసెసర్‌, 15.6-అంగుళాల ఫుల్‌-HD (1,920x1,080 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లే, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఫీచర్‌లతో వస్తుంది. ల్యాప్‌టాప్ 57Wh బ్యాటరీ, విండోస్‌ 10 హోమ్‌ ఓఎస్‌పై రన్‌ అవుతుంది. ప్రస్తుతం రూ.61,490(MRP రూ. 1,01,390)కి సొంతం చేసుకోవచ్చు.

జూన్ 17న ముగిసే ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో ఏసర్ ఆస్పైర్ 7ను 41 శాతం తగ్గింపుతో రూ.52,990లకు సొంతం చేసుకోవచ్చు. కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్‌పై రూ.18,100 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్‌లో Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్‌తో కూడిన 10వ జెన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB DDR4 RAM, 512GB SSD స్టోరేజ్‌, 15.6-అంగుళాల ఫుల్‌-HD (1,920x1,080 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే, 48Wh బ్యాటరీ వంటి ఫీచర్‌లతో వస్తుంది. ప్రస్తుతం రూ.52,990(MRP రూ. 89,999)కు సొంతం చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements