ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఫలితాలు 2022 విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను పోస్టల్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు.
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఫలితాలు 2022 విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను పోస్టల్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు.
ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ ఇటీవల దరఖాస్తుల్ని స్వీకరించిన విషయం తెలిసిందే. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..