కింపురుషులు దేవతలలో ఒక తెగ. వీరు కుడా దేవతల జాతికి సంబంధించిన వారు అయినప్పటికిని వీరి శరీరము అశ్వశరీరము వలెను. ముఖము మనుష్య రూపమున నుండును. వీరు పులహప్రజాపతి సంతతికి చెందినవారు. వీరు కుబేరుని యొక్క కొలను రాక్షిస్తుండేవారు. రావణుని ధాటికి తాళలేక కుబేరుడు కింపురుషుల సహాయంతోనే గంధమాన పర్వతం పై గడిపాడు.